జర్నలిస్టులపై సీపీఓ ఆగ్రహం

జర్నలిస్టులపై సీపీఓ గణేష్ కృష్ణ నోటి దురుసు ప్రవర్తించారు. సీఎం చంద్రబాబు మచిలీపట్నం పర్యటనకు సంబంధించి వివరాల కోసం సీపీఓ ఆఫీస్ కాపౌండ్ లో ఐ అండ్ పిఆర్ ఆఫీస్ కు పలువురు జర్నలిస్టులు మంగళవారం వచ్చారు. కార్యాలయం దగ్గర తన కారుకి అడ్డుగా బైక్ పార్క్ చేశారంటూ జర్నలిస్టులపై నోటికి ఇష్టం వచ్చినట్టు సీపీఓ మాట్లాడారు. జోక్యం చేసుకున్న ఐ అండ్ పిఆర్ డిడిపై సైతం అగౌరవంగా మాట్లాడటం కొసమెరుపు.

సంబంధిత పోస్ట్