టీటీడీ కల్యాణ మండపం వద్ద ముమ్మర ఏర్పాట్లు

అక్టోబర్ 2న బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మచిలీపట్నం పర్యటిస్తున్న సందర్భంగా టీటీడీ కళ్యాణ మండపం నందు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఈ ప్రాంతాన్ని కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ పరిశీలించి వివిధ శాఖల అధికారులకు తగు సూచనలు చేశారు. ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేసే పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు.

సంబంధిత పోస్ట్