ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి

మచిలీపట్నం టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పాల్గొన్నారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లోని పారిశుధ్య కార్మికులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడి విధి నిర్వహణలో వారికున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు.

సంబంధిత పోస్ట్