రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన మంత్రులు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 11 గంటలకు మచిలీపట్టణం చేరుకున్నారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి నుండి హెలికాప్టర్ లో మచిలీపట్టణం ఏ. జె. కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన హెలిపాడ్ కు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి, ఎమ్మెల్సీ కంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్