మైలవరం: బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

మైలవరం పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఎంతోమంది పేద ప్రజలకు తన వంతు సహాయాన్ని చేస్తున్నారు తెలుగు యువత అధ్యక్షుడు లంక లితిష్. దేవుని చెరువులోని విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందిన రంగు శేషారాణి ఆకస్మికంగా మృతి చెందడంతో సమాచారం అందిన వెంటనే తక్షణమే స్పందించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. రూ. 5వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

సంబంధిత పోస్ట్