పేదలకు ఆసరాగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీని మంగళవారం పండుగలా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఎన్టీఆర్‌ భోరోసా పింఛన్ల ప్రారంభోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ పట్టణంలోని 15, 16 వార్డు సచివాలయాల పరిధిలో పర్యటించి, ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్