రేపటి నుంచి సాయి బాబా విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవాలు

గంపలగూడెం మండలం పెనుగొలను ‌ శిరిడి సాయిబాబా మందిరంలో ఈనెల 3 నుంచి 12వ తేదీ వరకు సాయిబాబా విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవాలు నిర్వహించనున్నారు. పది రోజులు సాయిబాబాకు ప్రత్యేక అభిషేకాలు, భక్తుల సహకారంతో అన్నదానం నిర్వహిస్తున్నట్లు సాయిబాబా సేవా కమిటీ సభ్యులు బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్