స్వాతంత్ర్య సమరయోధులు గోపాలకృష్ణయ్య జయంతి

గంపలగూడెం మండలం పెనుగొలనులో మంగళవారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్య జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య, గ్రంథాలయ, విశాలాంధ్ర, సారా వ్యతిరేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారని అన్నారు. ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండి జీవితాంతం పేద ప్రజలకు సేవ చేశారని పలువురు తెలిపారు.

సంబంధిత పోస్ట్