ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అక్టోబర్ 1 తేదీన ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ, సచివాలయం ముందు గ్రామస్థాయిలో ధర్నాలు చేపట్టనున్నట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ తెలియజేశారు. గురువారం ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు అయిన సందర్భంగా దేశం ఎన్నికల హామీ సూపర్ సిక్స్ అమలు చేయకుండా కాలయాపన చేయటాన్ని నిశితంగా విమర్శించారు.

సంబంధిత పోస్ట్