తిరువూరు ఎమ్మెల్యేకు టిడిపి అధిష్టానం ఫోన్

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సోమవారం రాత్రి నిజం గెలవాలి దీక్షను విరమించారు. దీక్షలో కూర్చున్న ఎమ్మెల్యే కు అధిష్టానం ఆదేశాల మేరకు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ల రామయ్య ఫోన్ చేశారు. ఏమన్నా ఉంటే మాట్లాడతానని మీరు దీక్షను విరమించాలని ఎమ్మెల్యేను రామయ్య కోరారు. రెండు రోజుల్లో తిరువూరు వచ్చి సమస్యను పరిష్కరిస్తారని వర్ల రామయ్య హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్