విజయవాడ వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ

విజయవాడ వరద బాధితులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహాకారంతో, సుజనా ఫౌండేషన్ రామకృష్ణ ఆశ్రమం ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కార్యాలయము, స్వాతి ధియేటర్ భవానీపురం విజయవాడ నందు 3 వేల మందికి నిత్యవసర సరుకుల కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ విజయవాడలో భారీ వరదలకు బుడమేరు కట్ట తెగిన కారణంగా నిత్యవసర సరుకులు పంపిణి చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్