ఉన్నత విద్యశాఖపై సమీక్షలో మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ లోని యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల నుంచి చదువు పూర్తిచేసుకొని బయటకు వచ్చేసరికి ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలని, ఇందుకు తగ్గట్లుగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి కరిక్యులమ్ లో మార్పులు చేయాలని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యశాఖ అధికారులతో మంత్రి లోకేష్ విజయవాడ సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్