15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలి

ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ది సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవల రంగంలో వృద్ది పై గురువారం విజయవాడ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్