విజయవాడ: సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

డ్రోన్ సమ్మిట్. డ్రోన్ షో కార్యక్రమం సందర్భంగా జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందికి విధులు కేటాయించినందున ఈ నెల 21 వ తేదీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని ఇన్చార్జ్ కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్