అవనిగడ్డ: వరదకు కొట్టుకుపోయిన ఎడ్లంక కాజ్వే రహదారి

కృష్ణ నదిలో ప్రవహిస్తున్న వరద నీటితో అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక గ్రామస్తుల రాకపోకలు సాగించే కాజ్వే గట్టు శుక్రవారం ఉదయం మరోసారి గండి పడింది. గ్రామస్తులు రాకపోకలకు పడవ ఏర్పాటు చేసి ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, రాజకీయ నాయకులు ఎడ్లంక గ్రామానికి క్యూ కట్టనున్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పడవను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్