బుధవారం ఘంటసాల మండలం శ్రీకాకుళం కరకట్ట దిగువన గుర్తు తెలియని 40-50 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. స్థానికులు గుర్తించి వీఆర్వో దగాని గోపికి సమాచారం అందించారు. వీఆర్వో పోలీసులకు తెలపడంతో, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు.