గన్నవరం: ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ప్రముఖులు

నాలుగు రోజుల సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని అమరావతి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గన్నవరం విమానాశ్రయంలో బుధవారం రాత్రి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, సీఎస్ కె. విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మెన్ కొనకళ్ల నారాయణ రావు, ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్