గన్నవరం: వైసీపీ శ్రేణుల నిరసన కార్యక్రమం

గన్నవరం నియోజకవర్గంలో వైకాపా శ్రేణులు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిన అన్యాయాలను ఎండగడుతూ భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో, ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ప్రజలను వంచించారని వైకాపా నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్