తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామంలో ఏడేళ్ల నిదీష్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. నిమ్మకూరుకు చెందిన అతను శనివారం అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన బాలుడు తిరిగి రాకపోవడంతో, తండ్రి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.