పెనుగంచిప్రోలు గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. అతివేగమే దీనికి కారణమని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన యువకులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.