రాష్ట్రం కోసం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారు

రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆదివారం రాత్రి ముసునూరులో జరిగిన ప్రజా వేదికలో మాట్లాడారు. ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని చక్కగా పరిపాలిస్తున్నారని కితాపించారు. అన్ని వర్గాల ప్రజలకు ఇటువంటి ఇబ్బందులు రాకుండా చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్