ఆలయ అర్చకులు పొంగులేటికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మేడూరు గ్రామంలో పురాతనంగా ఉన్న స్వయంభుగా వెలసిన వీరాంజనేయ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.
గుడివాడ
గుడ్లవల్లేరు: పీఎస్ని తనిఖీ చేసిన డీఎస్పీ