విజయవాడ: యజమానిని చంపి పరారైన పనిమనిషి

విజయవాడ గుణదలలో శుక్రవారం జరిగిన హత్య కేసులో అనూష అనే యువతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. హత్యకు ముందు మూడు రోజుల క్రితమే ఆమె బాధితుడు రామారావు ఇంట్లో పనిచేయడం ప్రారంభించింది. హత్య అనంతరం బీరువాలోని బంగారం తీసుకొని పారిపోయిందిగా పోలీసులు వెల్లడించారు. నిందితురాలు విజయవాడ బస్ స్టాండ్ లో భర్తతో కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్