పత్తికొండలో ముస్లింల మిలాద్ ఉన్ నబి ఊరేగింపు

పత్తికొండ పట్టణంలో మిలాద్ ఉన్ నబి ఉత్సవాలను ముస్లింలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తేరు బజారులో గల పెద్ద మసీదు నుండి ముస్లింలు సాయంత్రం 5 గం; నుండి రాత్రి 7 గం; వరకు ఊరేగింపు చేశారు. ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మోటార్ సైకిళ్లకు జెండాలు పెట్టుకొని అల్లా హు అక్బర్, యా రసూల్ అల్లా అంటూ నినాదాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్