ఆళ్లగడ్డలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్న వేళల్లో బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 11లోపు పనులు ముగించుకుని, సాయంత్రం 5 తర్వాత మాత్రమే బయటకు రావాలని సూచిస్తున్నారు. ఈ తీవ్రమైన వేడి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది.