కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు ఐపీఎల్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో నిఘా పెంచామని, బెట్టింగ్ కారణంగా యువత అప్పుల పాలవుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలని ఆయన సూచించారు.