నంద్యాలలో మహిళ దారుణ హత్య

నంద్యాల పట్టణంలోని రామ్నాథ్ రెడ్డి నగర్ లో డ్రైనేజీలో గుర్తుతెలియని మహిళా శవం స్థానికులు గమనించి పోలీసులకు శుక్రవారం సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మహిళలు హత్య చేసి కాలువలో పడేసినట్లు అనుమానిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్