పాణ్యం: ఇందిరానగర్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్

పాణ్యం ఇందిరానగర్ కాలనీలో సీఐ కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులకు అవగాహన కల్పించి, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ ఆపరేషన్ ద్వారా ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచడం మరియు నేరాలను అరికట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్