పత్తికొండ: సీఎం చంద్రబాబుపై సీపీఐ నేత రామకృష్ణ ఆగ్రహం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం పత్తికొండ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుతున్నారని మండిపడ్డారు. సూపర్ సిక్స్ పథకం అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని హెచ్చరించారు. బాబుకు సంబంధించి జగన్ వద్ద అప్పులు చేస్తున్నారని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్