వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

AP: విజయనగరం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. 27 వ డివిజన్‌కు చెందిన 60 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా, ఇటీవల కాలంలో వైసీపీకి  షాకుల మీద షాకులు తగులుతున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్