నేడు మెగా పేరెంట్-టీచర్ మీటింగ్

AP: ఏపీలో నేడు 'మెగా టీచర్ పేరెంట్ మీట్ 2.0' జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలల ప్రాంగణంలో జరుగుతుంది. ఒకే రోజు 2 కోట్ల మందితో రాష్ట్రవ్యాప్తంగా ఈ మెగా పేరెంట్-టీచర్ మీట్ నిర్వహించనున్నారు. 74,96,228 మంది స్టూడెంట్స్, 3,32,770 మంది టీచర్స్, 1,49,92,456 మంది పేరెంట్స్, దాతలు ఈ వేడుకలో పాల్గొనున్నారు. పుట్టపర్తి కొత్తచెరువు ZP స్కూల్లో కార్యక్రమానికి CM చంద్రబాబు, లోకేష్ హాజరు కానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్