నెల్లూరు జిల్లా అనంతసాగరంలో మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి పర్యటించారు. చినజీయర్ స్వామితో కలిసి సోమశిల పరమానంద ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు.