AP: వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యుడిగా తనను నియమించినందుకు జగన్కు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. PACలో చోటు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు, పార్టీ గెలుపు కోసం త్రికరణ శుద్దితో కష్టపడి పని చేస్తానని పేర్కొన్నారు. 'పేదలకు మీరే ఆక్సిజన్. ఈ ధఫా మీరు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఎవరు CM పీఠంపై కన్నెత్తి చూడకుండా పదికాలాల పాటు పరిపాలన చేయాలి' అని పేర్కొన్నారు.