కర్నూలు: పోసాని కృష్ణమురళికి మరో షాక్‌

పోసాని కృష్ణమురళికి మరో షాక్‌ తగిలింది. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గుంటూరు సీఐడీ అధికారులు పీటీ వారెంట్‌తో కర్నూలు జైలుకు బుధవారం చేరుకున్నారు. పోసానిని కర్నూలు నుంచి గుంటూరు జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్