నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మించండి: సిపిఐ

నందికొట్కూరు పట్టణంలోని మిడుతూరు రోడ్ లో గల గ్రంథాలయాన్ని 45 సెంట్లలో నిర్మించాలని, సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు రఘురాంమూర్తి, శ్రీనివాసులు డిమాండ్ చేశారు. పాడుబడ్డ గ్రంథాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. రఘురాం మూర్తి మాట్లాడుతూ.. గ్రంథాలయనికి వచ్చే పాఠకులకు మౌలిక వసతులు కల్పించే, చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే జయసూర్యకు వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్