రేపు ఎమ్మెల్యే జయసూర్య పర్యటన వివరాలు

నంద్యాల జిల్లా పాములపాడు మండలoలోని ఎర్ర గూడూరులో జరిగే పల్లె పండుగ పంచాయతీ వారోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయసూర్య శనివారం ఉదయం 09: 30 గం. లకు పాల్గొననున్నారు. అదేవిధంగా బానుమూక్కులలో 10: 30 గం.లకు పాల్గొంటారని పార్టీ నాయకులు శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సంబంధిత అధికారులు, మీడియా మిత్రులు పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్