ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

నందికొట్కూరు మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే జయసూర్య పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప్పు సత్యాగ్రహమే ఆయుధంగా, అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని అందించిన పితామహుడు గాంధీజీ అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్