నందికొట్కూరు: సమస్యలపై దృష్టి సాధించిన కమిషనర్

నందికొట్కూరు పట్టణంలోని 18వ వార్డులో పురాతన బావిలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన రావడంతో కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్, వైస్-చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. వారు వెంటనే స్పందించి ఆదివారం ఉదయం మున్సిపల్ కార్మికుల ద్వారా శుభ్రం చేయించడం జరిగింది. సమస్యల పై దృష్టి సాధించిన మున్సిపల్ కమిషనర్, కు వైస్-చైర్మన్ కు కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్