నూతన సీసీ రోడ్లకు పూజ కార్యక్రమం

నందికొట్కూరు మండలంలోని అల్లూరు, కొణిదేల గ్రామలలో గురువారం నిర్వహించిన వారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జయసూర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంబంధించిన అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్