పౌష్టికాహారం తీసుకోవడంతో దృష్టిలోపం నివారించవచ్చు

పౌష్టికాహారం తీసుకోవడంతో దృష్టి లోపాలను నివారించవచ్చునని కంటి వైద్యులు షేక్షావలి అన్నారు. శుక్రవారం కొత్తపల్లి మండల పరిధిలోని గువ్వలకుంట్ల గ్రామం నందు ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నందు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. పాలు, గుడ్డు, ఆకు కూరలు, కూరగాయలు, మాంసకృతులు వంటి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల దృష్టిలోపం సమస్యలను అదుపు చేయవచ్చునన్నారు.

సంబంధిత పోస్ట్