ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన దీక్షలు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆక్టోబర్ 1, 2, 3 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక, రైతు, విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపడుతున్నట్లు సీఐటీయూ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులు ఎండీ అంజిబాబు, ఎస్. మునెప్ప పిలుపునిచ్చారు. గురువారం కర్నూలులోని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, మాట్లాడారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్