తిరుమల పవిత్రతను మంటగలుపుతున్న సీఎం: కంగాటి శ్రీదేవి

తిరుమల పవిత్రతను మంటగలుపుతున్న సీఎం చంద్రబాబు నాయుడుకు వేంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ప్రసాదించాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కోరారు. శనివారం కర్లకుంటలో వెంకటేశ్వరస్వామికి పూజలు చేసి, మాట్లాడారు. తిరుమలలో జరగని తప్పు జరిగినట్లు చెప్పడమే కాకుండా, వెనక్కి పంపిన నెయ్యిని శ్రీవారి లడ్డూల తయారీలో వాడినట్లు ఆసత్య ఆరోపణలతో చంద్రబాబు చేసిన పాపం రాష్ట్ర ప్రజలకు తగలకుండా ఈ పూజలు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్