సీఎంకు పత్తికొండలో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు, కలెక్టర్

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడ పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంగళవారం కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ప్యాలకుర్తి తిక్కారెడ్డి, కలెక్టర్ పి. రంజిత్ బాషా, ఎస్పీ బిందు మాధవ్, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఘన స్వాగతం పలికారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలిప్యాడ్ లో వచ్చిన సీఎంకు వారు స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్