మారెళ్ళలో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు

సత్యము, ధర్మము ఎవరు పాటిస్తారో వారిని మానవులే కాదు, పశుపక్ష్యాదులు, సమస్త జీవకోటి కూడా ఆశ్రయించి ఉంటాయని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. మంగళవారం తుగ్గలి మండలం మారెళ్ళ‌‌లో‌ టీటీడీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్