పత్తికొండ తాలుకాను సస్యశ్యామలం చేస్తాం: ఎమ్మెల్యే శ్యాంబాబు

వంద రోజుల్లో ప్రజలకు మంచి పనులు చేసి టీడీపీ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. శనివారం మద్దికెర మండలంలోని బొమ్మనపల్లిలో ఇది మంచి ప్రభుత్వంలో స్టిక్కర్లను అతికించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. పత్తికొండ తాలుకాను సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. అలాగే మండలంలోని హంపా, బొమ్మనపల్లి గ్రామాల్లోని హంద్రీనీవా కాలువను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్