గండవరంలో పర్యటించిన పట్టాభి రామిరెడ్డి

కొడవలూరు మండలం గండవరం గ్రామపంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం ఇంటింటికి తిరిగి సంవత్సరం రోజుల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి వివరించారు. అలాగే ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలం మాలకొండయ్య, కంచి ఈశ్వర్ రెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్