కోవూరు: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

పేదల సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందించే సామర్ధ్యం కూటమి ప్రభుత్వానికి మాత్రమే వుందన్న విషయాన్ని సీఎం చంద్రబాబు ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మళ్ళదిబ్బ - గాంధీ గిరిజన సంఘంలో శుక్రవారం ఆమె ఇంటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ చేపట్టారు. ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పిల్లలకు విద్యాసామగ్రి పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్