గురువారం కోవూరులోని శాంతి నగరం సమీపంలో రామన్నపాలెం గ్రామానికి చెందిన ముసునూరు శ్రీనివాసులు అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. అనారోగ్యంతో భిక్షాటన చేసుకుంటూ మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.