శనివారం శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కలిసి రెండు సంవత్సరాల ప్రభుత్వ పాలన ఏర్పాటు పై స్థల పరిశీలనను కస్తూరిబా గార్డెన్స్ లో నిర్వహించారు. పరిశీలన అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని కస్తూరిబా గార్డెన్స్ లో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
ప్రభాస్ అరుదైన రికార్డు