నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయనతో పాటు నెల్లూరు రూరల్ కు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు విఐపి బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.